కార్తీక మాసం అంటే భక్తి, పుణ్యం, పవిత్రతతో నిండిన సమయం. ఈ మాసంలో వచ్చే ప్రతి రోజుకీ ప్రత్యేకత ...
'మొంథా' తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో, ఆర్థిక ...
Foxtail Millet: దేశ ప్రజలు ఇప్పుడు 2 రకాలుగా విడిపోయారు. మిల్లెట్స్ తినేవారు, తిననివారు. ఒకప్పుడు పేదవాళ్లే మిల్లెట్స్ తినేవారు. ఇప్పుడు సంపన్నులు, మధ్య తరగతి వారు మిల్లెట్స్ తింటుంటే.. ధర ఎక్కువగా ఉన ...
Telangana and AP Weather Forecast Update: చలికాలం వచ్చినా వానాకాలం పోలేదు. ఇది మంచి పరిణామం కాదు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే వాతావరణం ఉంది. ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఆసిస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. 186 ...
బిహార్‌లోని బేగుసరాయ్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దూకి చేపల వేటలో పాల్గొన్నారు. స్థానిక మత్స్యకారులతో కలిసి చేపలు పట్టే ప్రయత్నం చేయడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం ...
శ్రీకాకుళం తొక్కిసలాట ఘటన పై గుడి ధర్మకర్త సంచలన వీడియో పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చానని ...
ఈ సంవత్సరం కురిసిన వరుస వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులకు తీరని నష్టాన్ని ...
సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని అందుకుంది. తద్వారా మహిళల వన్డే ప్రపంచకప్ చాంపియన్స్‌గా ఆవిర్భవించింది.
Rasi Phalalu 03-11-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (03 అక్టోబర్ 2025 ఆదివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం ...
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకల దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి, కార్యాలయ భవనం మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలు. పక్కా ప్రణాళికతో ...
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌లో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, స్కూల్‌లో పరీక్షలు జరుగుతుండగా, విద్యార్థులు మరియు టీచర్లు ...